టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్‌ నాయకులు కే కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డిలను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం సిట్ట…
ఢిల్లీ విజయాన్ని మూడు ముక్కల్లో తేల్చేసిన బిహార్‌ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. 70 సీట్లున్న  ఢిల్లీ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని మూడోసారి అధిరోహించబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్…
ఐటీ సోదాలపై బాబు ఎందుకు స్పందించలేదు?
సాక్షి, తాడేపల్లి :  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌కు అత్యంత సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపైనే ఐటీ దాడులు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  అంబటి రాంబాబు  అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై 5 రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సా…
ఆయన నా పక్కనా.. జరిగే పనేనా?
సాక్షి, హైదరాబాద్‌:  'దయచేసి నా సీటు మార్చండి. ప్రతిపక్ష నాయకుడే వచ్చి నా దగ్గర నిలబడితే ఏమి మాట్లాడగలను' అంటూ వైఎ‍స్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో నవ్వులు విసిరాయి. విద్యుత్‌ రంగంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్…
భాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం
*అసలు ఇంగ్లీష్ అవసరం లేకుండా  కడుపు నిండా తిండి తింటున్న దేశాల లిస్టు మీ ముందు పెడుతున్నా ....* చైనా  రష్యా జపాన్   జెర్మని  ఫ్రాన్స్ నెదర్లాండ్ స్వీడన్  డెన్మార్క్  టర్కి ఇస్రాయెల్ ఇటలి ఈజిప్ట్   నార్వే  బ్రెజిల్  సౌత్ కొరియా  నార్త్ కొరియా  మొరాకో  పోలాండ్  పోర్చుగల్  స్పెయిన్  తర్కేమేనిస్తాన్  ఉ…
వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
అమరావతి.: వచ్చే నెల 9 నుంచి ఏపీ అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు. అదేరోజు బీఏసీ సమావేశం.. 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఇసుక పాలసీ తో పాటు కీలక అంశాలపై  చర్చ ...ఇసుక పాలసీ పై చట్టం ఈ నెల 27 న జరిగే కాబినెట్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై చర్చ ప్రతిపక్షాల మత పరమైన విమర్శల్ని  సీరియస్…